Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

United Pastors Association: జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధికారి ని కలసిన యునైటెడ్ పాస్టర్స్ అస్సోసియేషన్ నాయకులు

United Pastors Association:ప్రజా దీవెన, కోదాడ: జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధికారి జగదీశ్వర్ రెడ్డిని సోమవారం యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ (United Pastors Association)కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ నాయకులు కలిసి మర్యాదపూర్వకంగా శాలువ పూలగుచ్చంతో సత్కరించారు ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవుల అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు జిల్లా అధికారి స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల (Telangana state government is Christian)అభ్యున్నతికి అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నియోజకవర్గంలో కొత్త చర్చిలు ప్రహరీ గోడలు ఇతర నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని దీన్ని ఉపయోగించుకొని జిల్లా, నియోజకవర్గ వ్యాప్తంగా క్రైస్తవులు అభివృద్ధి చెందాలని తెలిపారు. జిల్లా జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధికారి జగదీష్ రెడ్డిని అభినందించిన వారిలో కోదాడ నియోజక వర్గ (Kodada Constituency) పెలోషిప్ అధ్యక్షులు రెవ. వి. యేసయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస గౌడ్, టౌన్ ప్రసిడెంట్ పాస్టర్ రెవ. ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.