బోగత జలపాతంలో యువకుని మృతి
ప్రజా దీవెన, ములుగు: సరదాగా స్నేహితులతో కలిసి జలపాతం లోకి దిగిన యువకుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం ( khammam) జిల్లా వాజేడు మండలం బొగ త జలపాతం ( boghatha water fall) వద్ద మంగళవారం మధ్యా హ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామా నికి చెందిన బొనగాని జస్వం త్ (19) అనే యువకుడు తన తోటి మిత్రులైన సాయి కిరణ్, నాగేంద్ర, సుశాంత్ వంశీ గౌస్ కలిసి చీకు పల్లి బొగతను సందర్శించడానికి వచ్చారు. బొగత అందాలను తిల కించిన స్నేహితులు ( friends) బొగతలో స్నానం చేసేందుకు దిగా రు.
వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో జస్వంత్ నీటమునిగి గల్లంత య్యాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండార్ కుమార్, వెంకటా పురం ఎస్సై తిరు పతి సంఘటన స్థలానికి చేరు కొని గాలింపు చర్యలు చేపట్టగా యువ కుడి మృతదేహం లభ్యం కావడం తో పోలీసు లు (police) ఊపిరి పీల్చుకున్నారు.
ఈ యువకుడు వాగ్దేవి కళాశాలలో బీటెక్ ( bteck) ఫస్ట్ ఇయర్ చదు వుతున్నాడు. తోటి మిత్రులతో కలి సివచ్చి కాన రాని లోకాలకు వెళ్లి పోవడంతో స్నేహితులు, బంధువు లు కన్నీరు మున్నీరుగా విల పిస్తున్నారు.
boghatha water fall