అస్సాంలో అనారోగ్యంతో జావాన్ మృతి
–నల్లగొండ జిల్లా మదారిగూడెం కు చెందిన మహేష్
ప్రజా దీవెన, నల్లగొండ: ఇండియన్ ఆర్మీ ( army) లో జవాన్ గా విధులు నిర్వర్తి స్తున్న మహేష్ (24) మృతి చెందారు. అస్సాం లో తెలం గాణ జవాన్ మృతి చెందినట్లు ఆర్మీ ప్రకటించింది. నల్గొండ( nalgonda) జిల్లా అనుముల (మం) మదారిగూడెం కు చెందిన ఈరటి మహేష్ ఏడాదిన్నర కాలంగా అస్సాంలో ఆర్మీ జవాన్ గా వి ధులు నిర్వర్తిస్తున్నారు.
అస్సాంలో స్థానికంగా వాతావరణం ( weather) ప్రతికూల పరిస్థి తుల్లో అనారో గ్యానికి గురైన మహేష్ అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి ( death ) చెందారు. మృతదేహాన్ని స్వగ్రా మానికి పంపేo దుకు అస్సాం ( ass am) ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోంది. ఆర్మీ జవాన్ మహేష్ మృతితో స్వగ్రామైన మదారిగూడెం లో విషాదచా యలు అలుముకున్నాయి.
Army jawaan