Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: మహాత్మా గాంధీ కి సీఎం నివాళి

Revanth Reddy: ప్రజా దీవెన, డల్లాస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్(టెక్సాస్)లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా (Mahatma Gandhi Memorial Plaza)ను సందర్శించి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలిఘటించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సహచర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో (శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి) కలిసి బాపూజీకి నివాళులు అర్పించారు. అక్కడి పరిసరాలను పరిశీలించారు.