Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagila Shankar: రచయిత నాగిళ్ళ శంకర్ లెజెండరీ అవార్డు

Nagila Shankar: ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశ 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ సేవా సంస్థ అభిలాష్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనై జేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ,స్వతంత్ర సమ రయోధులు అల్లూరి సీతారామరా (Alluri Sitamara) జుస్మరక దినాన్ని పురస్కరించుకొ ని పలు రంగాల్లో సేవలు అందించి న ప్రతిభావంతులకు లెజెండరీ అవార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా చాకలి ఐలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ కవి,రచయిత నాగి ళ్ళ శంకర్ (Nagila Shankar) కలం ఐదారి సాహిత్య రంగంలో వారి కృషిని సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ మార్పు కోసం మరో సామాజికంగా వారు చేస్తున్న సేవలు గుర్తించి రాజీ వ్ గాంధీ లెజెండరీ అవార్డు శనివా రం హైదరాబాద్ రవీంద్ర భారతి లో ప్రముఖ విశిష్ట అతిధులు బీసీ కమి షన్ చైర్మన్ వకలాభరణం కృష్ణ మోహన్ (Krishna Mohan) చేతుల మీదుగా ప్రధానం చేశారు.

ఈ అవార్డుకు (award)ఎంపిక చేసి నందుకు ఫౌండర్ ప్రెసిడెంట్ అభిలా ష్ హెల్పింగ్ అండ్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సరోజినమ్మకు ఈ సందర్భంగా నాగిళ్ళ శంకర్ ప్రత్యే కతలు తెలిపారు.కవిగా రచయి తగా సాహిత్య రంగంలో తను చేసిన కృషిని గుర్తించి రాజీవ్ గాంధీ లెజెండ్రీ అవార్డు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.త్వరలోనే తెలంగాణ తల్లి వీరనారి,సాయుధ రైతాంగ పోరాట యోధురాలపై కొత్త పాట రాబోతుందని తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి,దైవజ్ఞ శర్మ,ఖాదర్ పాషా,యోగేష్,విజిత,సింగర్ సోమన్న, పద్మ సినీనటి,నటులు మరియు సంస్థ ప్రతినిధులు అ వార్డు ప్రధానోత్సవంలో పాల్గొ న్నారు.