Odisha: ప్రజా దీవెన, ఒడిశా: ఒడిశాలో (Odisha) పిడుగుపాటుకు (Thunderstorm ) 15 మంది మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో శనివారం 9 మం ది, ఆదివారం ఆరుగురు చనిపోయారని (Six people died), పలువురు గాయాల పాల య్యారని అధికారులు పేర్కొన్నా రు. ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్రేషియా ప్రకటిం చారు. క్షతగాత్రుల చికిత్సను (Treatment of wounds) కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.