Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

High Court: ఏపీ హైకోర్టు శాశ్వత జడ్జి లుగా నియామకం

High Court: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యో తిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణా రావు (Justice Jyo Thirmai, Justice Gopalakrishna Rao)ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమా ణం చేయించారు. అదనపు జడ్జిలు (judge)గా ఉన్న వీరిని శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు.