–ప్రయాణికులు గమనించాలo టున్న అధికారులు
Floods: ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న తక్కెళ్ళ పాడు బ్రిడ్జి (Takkelal Padu Bridge)పైనించి రాత్రి పొంగి పొర్లిన వరద ఉధృతికి తెగిపోయిoది. రెండు రాష్ట్రాలకు రాకపో కలు పూర్తిగా నిలిచి పోయాయి. ప్రజలు గమనించాలని, అత్యవసర మైతేనే తప్ప ఇళ్ల నుండి బయలు దేరండని అధికారులు అంటు న్నారు. విజయవాడ నుండి హైదరాబాదు వరకు అనేక ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడె క్కడనే వాహనాలు (vehicles)ఆపుతున్నారు. నందిగామ, కొంగరమల్లయ్య గట్టు వద్ద టోల్ ప్లాజా, రామాపురం అడ్డరోడ్డు వద్ద సూర్యాపేట వద్ద వాహనాలు వెళ్లకుండా ఎక్కడ ఎక్కడకి అధికారులు, పోలీసులు (police)బందోబస్తు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రజలు బయటకు వచ్చి ఇబ్బంది పడొద్ధని అధికారులు అభ్యర్దిస్తున్నారు.