ZPTC : ప్రజా దీవెన, కోదాడ:కోదాడ మండలం, కూచిపుడి గ్రామానికి చెందిన మాజీ వైస్ MPP మందలపు శేషయ్య సతీమణి మాజీ ZPTC శ్రీమతి మందలపు కృష్ణకుమారి ఆకస్మిక మరణం (sudden death) పట్ల రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు ప్రగాఢ సంతాపం,సానుభూతిని వ్యక్తం చేశారు. వారు మృతి చెందడం బాధాకరమని ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు (Family members)అన్ని విధాలుగా అండగాఉంటామన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.