Duvvada Srinivas: ప్రజా దీవెన, విశాఖ పట్నం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దువ్వాడ ఫ్యామిలీ (Duvvada family) వివాదo ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కని పించట్లేదు. ట్విస్టుల మీద ట్విస్టు లతో వివాదం రోజుకో టర్న్ తీసు కుంటుంది. పరిష్కారానికి దారేదనే కన్ఫ్యూజనే తప్పా ఎలాంటి క్లారిటీ రావడంలేదు. అయితే లేటెస్ట్గా ఈ దువ్వాడ (Duvvada Srinivas) ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చేటుచేసుకుంది. వాణి, తన పిల్ల లు ఇంట్లోకి వెళ్లొచ్చని కోర్టు పర్మి షన్ ఇవ్వడంతో అక్కడికి చేరు కున్న వారికి షాక్ తగిలింది. ఇంటి బాల్కనీలో మాధురిని కనిపించడం అవాక్కయ్యేలా చేసింది.ఇక మా ధురిని ఇంట్లో చూసిన వాణి, ఆమె తరుపు బంధువులు, ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎట్టిపరిస్థితు ల్లోనూ తమను ఇంట్లోకి పంపించా ల్సిందేనంటూ అక్కడున్న పోలీసు లతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో కి వెళ్లే హక్కు తనకు, తన పిల్లలకి ఉందంటూ.. కోర్టు (court) చెప్పినా ఎందు కు ఇంట్లోకి పంపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఇంటి పవ ర్ను కట్ చేసి ఇంటి ముందు కూర్చుని ఆందోళన కంటిన్యూ చేశారు వాణి. నా ఇంట్లో నేను న్నా ను వాళ్లెవరు నా ఇంట్లోకి రావడా నికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇళ్లు తన దేనని దువ్వాడ శ్రీను (Duvvada Srinivas) ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇంటి రిజి స్ట్రేషన్కి సంబంధించిన డాక్యు మెంట్స్ చూపించారు మాధురి రిజిస్ట్రేషన్ (Madhuri Registrationఎట్టి పరిస్థితిలోనూ చెల్లదంటోంది దువ్వాడ వాణి. కోర్టు పర్మిషన్ తెచ్చుకుంటున్నా మని తెలిపి హుటాహుటిన ఇంటి ని రిజిస్ట్రేషన్ చేయించు కున్నంత మాత్రన తనదైపోదంటున్నారు వాణి. ఇంటి కోసం ఎలాంటి ఫైట్ కైనా సిద్ధమంటున్నారు. మొత్తంగా గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందోచూడాలి.