Venu Gopal: ప్రజా దీవెన, నాంపల్లి :నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని ఎరు వుల దుకాణాలను శనివారం ము నుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడిఏఆర్ బి.వేణు గోపాల్ (Venu Gopal)సందర్శించారు. ఇట్టి సందర్శనలో భాగముగా లైసెన్సు (license) కలిగి ఉన్న ఎరువుల దుకాణా దారులు ఎరువులను అధిక ధరలకు అమ్మి రైతులను (Farmers) ఇబ్బందులకు గురి చెయ్యకుండా ప్రభుత్వం నిర్దే శించిన ధరలకు మాత్రమే ఎరు వులను అమ్మి తప్పని సరిగా అట్టి కోనుగోలు జరిపిన రైతుల వివ రాలను ఈ-పాస్ యంత్రంలో నమో దు చేయాలని దుకాణ యజమా నులకు సూచించారు. ఎరువుల కోనుగోలు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ లను తనిఖీచేసి, విధంగా మండలంలో రేషన్ కార్డు (Ration card)లేకుండా పంట రుణం కలిగి ఉన్న రుణ మా ఫి కానీ మిగిలిన 220 మంది రైతులు మండల వ్యవసాయ అధికారి ధృవీకరణ పత్రాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి మల్లేష్, ఏఈఓ జగన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.