Uttam Kumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తండ్రి పురోషత్తమ్ రెడ్డి (Puroshattam Reddy) కొద్ది సేపటి క్రితం మరణించారు. ఆయన వృద్ధాప్యం తో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు దీంతో మంత్రి ఇంటి యందు విషాదం ఏర్పడటం తో సమాచారం తెలియటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ పార్టీల నాయకులు తమ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పురుషోత్తమ రెడ్డి అంత్యక్రియలు ఆదివారం ఆరు గంటలకు హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరుగుతాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.