Gandhi Jayanti: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో (Police Office) జాతిపిత మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti)వేడుకలు నిర్వ హించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sarath Chandra Pawar) గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పవార్ మాట్లా డుతూ సత్యాగ్రహమే ఆయు ధంగా,అహింసా మార్గంలో పోరాడి భారత దేశానికి స్వేచ్ఛా స్వాతం త్రాన్ని అందించిన మహనీయుడు మహాత్మ గాంధి (Mahatma Gandhi) అని కొనియా డారు. ఈ కార్యక్రమంలో అడిష నల్ ఎస్పీ రాములు నాయక్, ఏఓ శ్రీనివాస్,ఎస్బి డియస్పి రమే ష్,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్,సిఐ రాఘవరావు,రవి కుమార్, ఆర్. ఐ లు సంతోష్, శ్రీనివాస్,నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.