Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Navratri celebrations: శాలిగౌరారం లో దేవి నవరాత్రి ఉత్సవాలు

Navratri celebrations: ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండ లం లోని పలు గ్రామాలలో దుర్గా దేవి విగ్రహాలను వైభవంగా ప్రతి ష్టించి నవ రాత్రి ఉత్సవాలను (Navratri celebrations) ప్రారభించించారు. శాలిగౌరారం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రతిష్టంచిన విగ్రహం శాలిగౌరారం గ్రామ పురోహితులు రామడుగు(Priests Ramadugu) వెంకట్రామ శర్మ పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో విగ్రహ దాత బుడిగె కార్తీక్ (Budige Karthik) తల్లి దండ్రులు లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు-నాగమణి దంపతులు, భవాని మాలా ధరులు పుల్లూరి దేవేందర్,కర్నాటి సత్తయ్య, నిమ్మల శంకర్,చిత్తలూరి సాయి భార్గవ్, చిత్తలూరి సంతోష్, గుండ్ల శివమణి తదితరులు పాల్గొన్నారు.