Uttamkumar Reddy: ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy)తండ్రి పురోషత్తమ్ రెడ్డి (Puroshattam Reddy)ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే ఇ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు శనివారం హైదరాబాద్ లోని మంత్రి నివాసం లో కలిసి పరామర్మచించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు విమర్శించిన వారిలో ముదిరాజు సంఘం రాష్ట్ర (Mudiraju Sangam State)నాయకులు బాసిబోయిన భాస్కర్ ఏసిపి అంజయ్య ముసి శ్రీను మల్లయ్య చింతకాయల నాగరాజు ఇతరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.