DSC: ప్రజా దీవెన, కొడంగల్: కంటే కూతురినే కను అన్న నానుడిని నిజం చేశారు ఆ ఇద్దరు కూతుళ్లు. కన్న తండ్రి కోరికను నెరవేర్చిన ఆ కూతుళ్ళ ను చూసి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ (DSC) నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా (farmer) మిగిలిపోయాడు.
తండ్రి (father)కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డా రు.సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్లో మొదటి ర్యాంకు సాధించగా శ్రీకా వ్య ఎస్జీటీగా ఎంపికైంది.