Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డితో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ

Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, శనివారం : హైదరా బాద్ బంజారా హిల్స్ లోని మంత్రు ల నివాస సముదాయంలో తెలం గాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మి క శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamshetty Subhash)మర్యాదపూర్వకంగా కలిసారు.ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రెండు రాష్ట్రా ల్లో అమలవుతున్న సంక్షేమ పథకా ల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చిం చుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)చేపట్టిన ఆర్ఆర్ ఆర్, మూసీ శుద్ధీ కరణ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ కు వివరించగా ఆంధ్రప్రదేశ్ తో అను సంధానించే ఎన్.హెచ్-65 విష యంలో మీరు చూపిన చొరవ వల్ల ఆంధ్రా తెలం గాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడ తాయని..ఈ సందర్భంగా వాసం శెట్టి సుభాష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి (Komati Reddy Venkat Reddy) కృతజ్ఞతలు తెలిపా రు.