Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Bhupal Reddy: బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భార తరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్లగొండ మాజీ శాస నసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి స్థానిక మర్రి గూడ బైపాస్ రోడ్ లో అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ సర్కిల్ వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ అంబేద్కర్ ఆశయాల సాధ నకు కృషి చేయటమే మనం వారికి అర్పించే ఘనమైన నివాళి అని వారి ఆదర్శాలతో నేటి యువత స్ఫూర్తి పొందాలని అన్నారు.

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మైనం శ్రీనివాస్, నల్గొండ మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరె డ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభి మన్యు శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్య క్షులు బోనగిరి దేవేందర్, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అయి తగోని యాదయ్య , కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి,మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి,మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య,దొడ్డి రమేష్ బొజ్జ యాదయ్య, మాతంగి అమర్, దున్న యాదగిరి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, బడుపుల శంకర్ మాతంగి అమర్ వజ్జ శ్రీనివాస్, కంకణాల వెంకట్ రెడ్డి, కట్ట శీను,ఊట్కూరు సందీప్ రెడ్డి,బొజ్జ వెంకన్న, బీపంగి యాదయ్య, బీపంగి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.