భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కనగల్ మండల పరిధిలోని యం.గౌరారం గ్రామంలోని 228 బూత్ అధ్యక్షులుగా బొమ్మపాల మహేష్ ను ఎన్నుకోవడం జరిగింది అని కనగల్ మండల ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న, ఎలక్షన్ బూత్ ఆఫీసర్ బొమ్మకంటి సైదులు తెలిపారు..అదేవిధంగా కట్టెబోయిన చంద్రశేఖర్, మండలి నాగరాజు, గోపాలకృష్ణ, రాంబాబు, అయితే రాజు లింగస్వామి, మండి కోటేష్, కన్నెబోయిన కృష్ణ, అయితే రాజు అనూష, మండలి కళ్యాణి, గోన రేణుకను కమిటీలో వివిధ హోదాల్లో సభ్యులుగా నియమితులయ్యారు
భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
