**చివరి దశకు వచ్చిన నాట్లు..
Farmers: ప్రజా దీవన /కనగల్: యాసంగిలో వరి సాగు జోరందుకుంది ఎక్కడ చూసిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు అందుకు తగ్గట్టుగానే వరి నారుమల్లు పోసుకొని పొలాలను దున్ని నాట్లు వేస్తున్నారు వాన కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆశించిన దానికంటే ఎక్కువగా పంటలు పన్నాయి.
ఆశించిన దానికంటే ఎక్కువగా పంటలు పడ్డాయి ప్రస్తుతం చెరువులో బోర్ లో పుష్కలమైన నీరు ఉంది.. అలాగే ప్రాజెక్టు కూడా నీటిలో కలకలాడుతున్నాయి దీంతో కర్షకులు వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు… దుక్కులు దున్ని.. మండలంలోని వివిధ గ్రామాలలో యాసంగి దుక్కులు దున్ని సిద్ధంగా రైతులు చేసుకున్నారు మరికొందరు నాట్లు సైతం పూర్తి చేశారు….