Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: మహా కుంభభిషేకానికి సీఎంకు ఆహ్వానం

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఫిబ్ర వరి 19 నుంచి 23 వరకు యాదగి రిగుట్టలో దివ్య విమాన స్వర్ణ గో పుర మహా కుంభాభిషేక కార్యక్ర మం జరగనుంది.దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామ య్యర్ తో పాటు యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు సచి వాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు.