Vivekananda Youth Council: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని వివేకానంద యువజన మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన మండలి నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా కొల్లు వివేక్, ఉపాధ్యక్షుడిగా పుట్ట రాజు, ప్రధాన కార్యదర్శిగా బుడిగె మహేశ్, కార్యదరు్శలుగా చౌగొని రాజశేఖర్, కొప్పు చిన్న సందీప్, క్లబ్ ఇన్చార్జ్గా కొల్లు మణికంఠ, కోశాధికారిగా నర్సింగ్ లక్ష్మీనారాయణ, గౌరవ సలహాదారులుగా బెజవాడ లక్ష్మీనారాయణ, కోటగిరి రాధాకృష్ణ, పుట్ట జాని, పుట్ట సందీప్ ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో యువజన మండలి మాజీ అధ్యక్షులు కొప్పు సతీష్, పుట్ట సాయి, కొల్లు సైదులు, బెజవాడ నరేశ్, బుడిగె సోమేశ్వర్, మునుగోటి నవీన్, యువజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
