కిడ్నాప్ కలకలం, కిరాణా వ్యాపారి నుంచి రూ.10 లక్షల డిమాండ్
Kidnap: ప్రజా దీవెన, గద్వాల: గద్వాల్ జిల్లా శాంతి నగర్ కు చెందిన కిరాణా వ్యాపారి రమేష్ బాబుకు ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉండ గా, ఆ వ్యక్తి సోమవారం రమేష్ బాబుకు ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చి డబ్బులు తీసుకోవాలని అన్నాడు.
హైదరాబాద్ వెళ్లిన రమేష్ బాబును ఇద్దరు వ్యక్తులు బంధించి రమే ష్ బాబు భార్యకు ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసారు. వెం టనే ఆమె పోలీసులను సంప్రదించగా మంగళవారం పోలీసులు ర మేష్ బాబును రక్షించారు.