TVAC JAC : ప్రజా దీవన, నారాయణపురం : తెలంగాణ విద్యుత్ సంస్థలు లో పనిచేస్తున్న సుమారు 20 వేల ఆర్టిజన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టివిఎసి జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తలపెట్టిన రిలే నిరాహార దీక్షల భాగంగా నాలుగవ రోజు యాదాద్రి జిల్లా ఎస్ఈ ఆఫీస్ ముందు ఆర్టిజన్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది.ఇట్టి దీక్షలు భాగంగా జిల్లా చైర్మన్ బక్కన గారి బాలరాజ్, కన్వీనర్ యండి .
హైమత్,కో చైర్మన్ సిలివేరు విజయ్ కుమార్, సభ్యులు కుసంగి శ్రీనివాస్, బత్తిని కర్ణ ,కందాల మధు, కందాల దేవేందర్, బందెల మల్లేష్, కొంతం రంగారెడ్డి, బొడ్డు బిక్షం, కల్కూరి యాదగిరి, నాగటి స్వామి, వర్కాల వెంకటేశం,చింతకింది సురేష్ , బొడిగె బాల శంకర్,లొడంగి నరేందర్ కోర్పూరి మహేష్ ,బైరి కృష్ణ, బొల్లం సైదులు ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.