రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్ఐ శ్వేత మృతి
Roadaccident : ప్రజా దీవెన, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్ఐ శ్వేత మృతి చెందారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూ ర్ గ్రామ శివారు లో బైక్ ను తప్పిం చబోయి చెట్టును ఎస్సై కారు ఢీ కొట్టడంతో సంఘటనా స్థలంలోనే
ఎస్సై శ్వేత మృతి చెందినట్లు పోలీ సులు నిర్ధారించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్వేత ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నా రు.