Indians coming home : ప్రజా దీవెన, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇతర దేశ స్థులు వెనక్కి పంపే ప్రక్రియ ముమ్మ రంగా కొనసాగుతోంది. తాజాగా భారతీయులను వెనక్కి పంపుతు న్న కార్యక్రమంలో అమెరికా బిజీ బిజీ గా ఉంది. అమెరికా నుంచి భారత్కు అక్రమవలసదారుల విమానం బయలుదేరింది. అందు కు గాను అమెరికాకు చెందిన యు ద్ధ విమానం సీ-17 మిలటరీ ఎయి ర్క్రాఫ్ట్లో భారతీయులను వెనక్కి పంపుతోంది. మొత్తం 205 మంది తో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం బయలుదేరింది.
సుమా రు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తు న్నట్టు అక్కడి అధికారులు లెక్కలు తేల్చారు.డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేం దుకు ఏర్పాట్లు చేసింది అమెరికా ప్రభుత్వం. అక్రమంగా నివసించే వారి విషయంలో అమెరికాకు భా రత ప్రభుత్వం సైతం అన్ని రకాలు గా సహకరిస్తోంది.