మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదo, 40మంది సజీవ దహనo
Busroadaccident: ప్రజా దీవెన మెక్సికో: దక్షిణ మెక్సి కోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 48 మందితో ప్రయాణి స్తు న్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది.
బస్సులో మంటలు వ్యాపించడంతో 38 మంది ప్రయాణికులతో పా టు ఇద్దరు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇప్ప టి వరకు 30 మందికి చెందిన అవశేషాలను గుర్తించారు. ప్రమాదాని కి గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టినట్టుగా అధికారులు వెల్ల డించారు.