Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

chhattisgarhencounter : బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్, 12మంది నక్సల్ మృతి 

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్, 12మంది నక్సల్ మృతి 

chhattisgarhencounter:  ప్రజా దీవెన, చత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గ ఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొం దరు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌ బృం దాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.ఈ ఆపరేషన్ లో DRG, STF, మరియు బస్తార్ ఫైటర్ సైనికులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్ని కలకు ముందు ఈ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘట నకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.