Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

JEE Mains: జేఈఈ మెయిన్స్ లో నల్లగొండ విద్యార్థి ప్రతిభ

JEE Mains: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణానికి చెందిన ము రారిశెట్టి రుత్విక్ మణిసాయి జెఇఇ మెయిన్స్ -2025 మొదటి సెషన్ ఫలితాలలో 99.97 శాతంతో అత్యు త్తమ ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్ నారాయణ కళా శాల లో ప్రస్తుతం ఇంటర్మీడియట్ అభ్యసిస్తోన్న మణిసాయి ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు దాని కుటుంబ సభ్యులు సంబరపడుతు న్నారు.మణిసాయి తల్లి, తండ్రులు ఇద్దరూ శ్రీనివాస్, రాధాకుమారి లు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం గమనార్హం.మణిసాయి అత్యున్న తమైన ర్యాంక్ సాధించాలని కళా శాలు యాజమాన్యం, తల్లి తం డ్రులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులు మని సాయికి అభినందనలు తెలియజేశారు.