BIG Breaking: ప్రజా దీవెన కడప: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) మృతిపై లోతైన దర్యాప్తుకు రంగం సిద్ధమైంది. ఆయన భార్య అను మానం వ్యక్తం చేయడంతో పోలీ సులు రీపోస్టు మార్టం నిర్వహిం చారు. తిరుపతి, మంగళగిరి ఫోరె న్సిక్ నిపుణులు ఇందులో పాల్గొ న్నారు. ఆయన శరీరంపై గాయా లు ఏమైనా ఉన్నాయా అనే అంశా న్ని పరిశీలిస్తున్నారు. కాగా ఆయన మృతిపై సీఎం చంద్రబాబు, కడప ఎస్పీ, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా అనుమానాలు లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే వివేకా హత్య కేసులో సాక్షి రంగయ్య మృతి సంచలనం క్రియేట్ చేసిన విషయం విదితమే.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.