Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DRUGS : ఆపరేషన్ దూల్ పేట, అయినా అగని గంజాయి అక్రమాలు

DRUGS : ప్రజా దీవెన, హైదరాబాద్: గం జాయి అక్రమ రవాణా కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నా అక్ర మ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రధానంగా హైదరా బాద్‌లోని ధూల్‌పేట్‌ ప్రాంతం గతం లో గంజాయి విక్రయాలకు కేంద్ర ముగా నిలిచింది. గంజాయి అమ్మ కాలను అరికట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ ‘ఆపరేషన్‌ ధూల్‌పేట్‌’ పేరుతో ప్ర త్యేక చర్యలు చేపట్టింది. ఈ ఆప రేషన్‌ ఫలితంగా గంజాయి అమ్మ కాలు క్వింటాళ్ల స్థాయి నుండి కిలో ల స్థాయికి పడిపోయాయి. అమ్మ కందారులు ధూల్‌పేట్‌ను విడిచి నగర శివారు ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటున్నారు. గంజాయి ని ర్మూలనపై అవగాహన కల్పించేం దుకు స్థానికంగా అధికారులు సద స్సులు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు, కొనుగోలుపై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు.

 

ఈ చర్యలతో గంజా యి విక్రయాలు దాదాపుగా నియం త్రణలోకి వచ్చాయి. అయితే ఇటీ వల ధూల్‌పేట్‌లో గంజాయి విక్ర యాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొంతమంది విక్రేతలు కొత్త మార్గా లను అనుసరిస్తున్నారు. ఒడిశా నుండి లారీల్లో గంజాయి రవాణా చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తు న్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యాపారంతో కొంతమంది వ్యక్తులు కోట్ల రూపాయల ఆస్తులు కూడ గట్టినట్లు అధికారులు చెబుతు న్నారు. మొత్తం మీద, ఎక్సైజ్‌ శాఖ చర్యలతో ధూల్‌పేట్‌లో గంజాయి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, విక్రేతలు కొత్త మార్గాలను అనుసరిస్తూ గంజాయి విక్రయాల ను కొనసాగించే ప్రయత్నాలు చేస్తు న్నారు. అందువల్ల అధికారులు మ రింత కఠిన చర్యలు తీసుకోవాల్సి న అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.