Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suryapet MLA Jagadish Reddy: నోటికొచ్చినట్లువాగుతూ ప్రజల వి శ్వాసాన్ని కోల్పోతున్న సీఎం

— మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీష్ రెడ్డి

Suryapet MLA Jagadish Reddy: ప్రజా దీవెన సూర్యాపేట:అసెంబ్లీలో రుణమాఫీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా తో పాటు ఎన్నికలకు ముం దు ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీలపై మాట్లాడినం దుకే తనను సస్పెండ్ చేశారని మా జీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్య మంత్రి హోదాలో హుందాతనం ప్ర ద ర్శించకుండా నోటికొచ్చిన మా ట్లాడుతోన్న సీఎం రేవంత్ రెడ్డి రో జు రోజుకు ప్రజల విశ్వాసాన్ని కో ల్పోతున్నారని దుయ్య బట్టారు. మంగళవారం పెన్ పహాడ్ మండల పరిధిలోని దుబ్బతండ, మెగ్యా తం డా గ్రామాల్లోని ఎస్సారెస్పీ కాలువ కింద సాగుచేసి ఎండిపోయిన పం ట పొలాలను ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా రైతులతో ము ఖాముఖి మాట్లాడి గ్రామాలకు చెం దిన రైతులు నునవత్ అఖిల్, ము ఖ్య లింగ 10 ఎకరాల ఎండి పో యిన పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర జా గొంతుకనైన తనను ఆపేతరం ఎవరికి లేదని, ప్రజా సమస్యలపై 13వ ఏటా నుండే ఉద్యమాల్లో పా ల్గొన్నానని అన్నారు. ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని మం డిపడ్డారు. కేసీఆర్ పాలనలో మం డలంలోని చివరి భూముల వరకు కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ కా లువల ద్వారా రెండు పంటలకు నీటిని అందించడం వల్ల అ త్య ధికంగా సాగు జరిగిందని చెప్పా రు. ఎండిపోయిన పొలాలను రైతు ల బాధలను స్వయంగా వచ్చి చూ స్తే తప్ప సీఎం రేవంత్ రెడ్డి కి అర్థం కాదని జగదీష్ రెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కి త్వరలోనే ప్రజలు బు ద్ధి చెప్పే కాలం వస్తుందని అన్నా రు. ఒక గొంతును మూయాలని ప్ర యత్నం చేస్తే రాష్ట్రంలో వేల లక్షల గొంతుకలు ప్రభుత్వంపై తిరుగుబా టు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయ ని తెలిపారు.

చేతగాని చావలేని దద్దమ్మ ప్ర భుత్వం ఇది…. చేతగాని చావ లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అం టూ జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రైతులు పంట పొలాల ఎండిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంద న్నా రు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే, వాస్త వాలు మాట్లాడితే నన్ను అకార ణంగా బడ్జెట్ సమావేశాల నుండి సస్పెండ్ చేశారని, నన్ను ఏదో భ యపెట్టాలని చూశారని, జగదీశ్ రెడ్డి భయపడే వ్యక్తి కాదని, పోరా టం చేసే వ్యక్తి అంటూ పెద్ద పెద్ద రాకాసులతోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. నిఖార్సయిన ఉద్య మకారున్ని నేను ఎవ్వరికీ భయ పడేది లేదని, యావత్ ప్రభుత్వం కుట్రజేసి నన్ను అసెంబ్లీ నుంచి బయటికి పంపారని వివరించారు.

అందుకే మళ్లీ రైతుల వద్దకే వచ్చి రైతులతోనే మాట్లాడుతున్న అని చెప్పారు. రైతుల బాధలు అడిగి తె లుసుకొని ఊళ్లు కళ తప్పాయి గ్రా మాలలో ప్రజల ముఖాల్లో చిరు న వ్వు మాయమైందని, ఎవరు ప్రశ్ని స్తే వారి పైన కేసులు పెట్టడం, ని ర్బంధించడం, భయపెట్టడం కాంగ్రె స్ పార్టీ పనిగా పెట్టుకుందని ధ్వజ మెత్తారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి రైతుల వద్దకు వచ్చి చూడు, మీ బ ట్టలుడదీసి కొడతారు రైతులు ల క్షల రూపాయలు పెట్టుబడులు పె ట్టి,తమ కళ్ళు ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు తల్లడి ల్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు మా కు అప్పగించి చూడు, మూడు రో జుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తాo ద మ్ముందా రేవంత్ రెడ్డి అంటూ ప్ర శ్నించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెం కట నారాయణ గౌడ్, మాజీ గ్రంథా ల య చైర్మన్ నిమ్మల శ్రీని వాస్ గౌడ్.

మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మం డల పార్టీ అధ్యక్షులు దొంగరి యు గేందర్, పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారామరెడ్డి, నాయకులు భూ ముల ఇంద్ర సేనారావు, మిర్యాల వెంకటేశ్వర్లు, బిట్టు నాగేశ్వ ర రావు, కొండేటి సుధాకర్, షేక్ ష రీఫుద్ది, నేమ్మాది నగేష్ బూ ఖ్య సైదా నాయక్, జతు నాయక్ రా ధాకృష్ణ గోపి, సైదులు పాల్గొ న్నా రు.