Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU : జన బాహుల్యానికి ఉపయుక్తమైన పరిశోధనలు అవసరం

— ఎంజీయూ వీసీ ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్

MGU : ప్రజా దీవెన, నల్లగొండ: జన బాహు ల్యానికి ఉపయుక్తమైన నాణ్యమై న పరిశోధనల అవసరo ఉందని ఎంజీయూ వీసీ ఆచార్య కాజా అ ల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. సవా ళ్లకు పరిష్కారాల దిశగా అభ్యస నం ఉత్తమ ఫలితాలను ఇస్తున్న ట్లు రుజువైందని గుర్తు చేశారు. శు క్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యా లయం భౌతికశాస్త్ర విభాగంలో మె రుగైన పరిశోధనలకు అనుగుణం గా అభివృద్ధిపరచిన ప్రయోగశాల ను ఉప కులపతి ఆచార్య కాజా హుస్సేన్ ప్రారంభించారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు.ఈ కార్య క్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వా ల రవి, ప్రిన్సిపాల్ డా కె ప్రే మ్ సాగర్, సైన్సెస్ డీన్ ఆచార్య వసంత, సోష ల్ సైన్సెస్ డీన్ ఆచా ర్య కొప్పుల అంజిరెడ్డి, విభాగ అధి పతి డా కొప్పుల సత్తి రెడ్డి, డా ఎన్ బిక్షమ య్య, డా రమే ష్, డా శాంత కుమా రి, ఆదిరెడ్డి, వీరస్వామి, డా రూప, డా శివరాం తదితర అధ్యా పకులు విద్యార్థులు పాల్గొన్నారు.