Big Breaking : ప్రజా దీవెన హైదరాబాద్: సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఎంఎంటీఎ స్ రైలు ఘటనలో నిం దితుడిని పోలీసులు గుర్తించారు.కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం చేసిన నిందితు డు మహేశ్గా గుర్తించారు. నింది తుడు మేడ్చల్ జిల్లా గౌడవల్లి వాసి జంగం మహేశ్గా ఆనవాళ్లు దొరి కాయి. జంగం మహేశ్ ఫొటోను బా ధితురాలికి చూపించడoతో ఫొటో ఆధారంగా గుర్తించింది. మహేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ట్లు సమాచారం.
అయితే ఏడాది క్రితం జంగం మహేశ్ను అతని భార్య వదిలేయగా, అతని తల్లిదండ్రులు చనిపోవడంతో ఒం టరిగా ఉంటున్నాడు. గంజాయి మత్తుకు బానిసైన మహేశ్ నేరాలు చేస్తూ గడుపుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.