Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Online Cheating : మరో ఆన్ లైన్ చీటింగ్, మోసపో యిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

Online Cheating : ప్రజా దీవెన, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో మోసా లకు అడ్డుకట్ట పడే పరిస్థితులు మాత్రం ఇప్పట్లో లేనట్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏది నిజం ఏ అబద్దం తెలియని పరిస్థితి నెల కొంది. ఏ అందమైన ప్రకటన వెనక ఏ మోసం దాగి ఉందో ఏ చాటింగ్ వీడియో కాల్ వెనక ఏ కుట్ర కోణం దాగి ఉందో కనిపెట్టడమే కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో మో సా ల బారిన పడుతోన్న బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవు తోంది. తాజాగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపు రం గ్రామంలో మరో అన్లైన్ మోసం వెలుగు చూసింది.

ఇంటి దగ్గర ఉం డి డబ్బులు సంపాదించవచ్చన్న అత్యాశ కు పోయిన యువకుడిని ఆన్లైన్ మోసగాల్లు జేబులు మాత్రం ఖాళీ చేస్తున్నారు. తల్లాడ మండ లంలో వెలుగు చూసిన నయా మో సానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టెలిగ్రామ్ లో ఈజీ మనీ సంపాదిం చుకోవడం ఎలా అని యువకులకు కాయిన్ గూగుల్ మ్యాప్స్ అనే అప్ ద్వారా వలవేస్తున్నారు. మీరు ఇంట్లోనే కూర్చొని రూ1.20 వేల రూ పాయలు వరకు సంపాదించుకో వచ్చన్న ఓ ప్రకటన కంటపడింది.

తమను సంప్రదించిన యువకుల కు చాటింగ్ ద్వారా సందేశాలు పం పించారు. ఇలా యువతను ఆకర్షిం చేందుకు ఆన్లైన్లో స్కాములతో కొత్త ఎత్తు వేశారు. అయితే ఈ టీంలో చేరాలంటే విడతల వారిగా డబ్బు చెల్లించాల్సిందని, మొదటగా రూ. 5వేల రూపాయల చెల్లించాలన్నా రు. అలాగే రెండో విడత రూ.65వేల వరకు చెల్లించాలని ,మీకు 30% నుంచి 60% వరకు డబ్బులు కలిపి మీకు క్యాష్ బ్యాక్ చేస్తామని ఆశ చూపిస్తూ యువకులను ఆకర్షిస్తు న్నారు.తల్లాడ మండలం నారాయ ణపురం గ్రామానికి చెందిన సిలం నాగ ప్రసాద్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యో గిగా నిర్వహిస్తున్నాడు. ఆ యువ కుడు టెలిగ్రామ్ యాప్ లో కాయి న్స్ గూగుల్ యాప్ ద్వారా మిస్టర్ రాకేష్ టిఆర్టి అని ప్రొఫైల్ తో యు వకులను ఆకర్షిస్తున్నాడు. ఈజీ మ నీ ఎలా సంపాదించాలనే ఒక అప్లి కేషన్ ఆన్లైన్ లో వదులుతాడు.

యువకులు టెలిగ్రామ్ యాప్ లో బాధితుడు యొక్క ఐడితో ఓపెన్ చేయటం దాంట్లో సంభాషణ చా టింగ్ ద్వారా నడుస్తుంది. మీరు మనీ వేస్తే దానికి మీరు 30% శాతం నుంచి మనీ పొందొచ్చని, ఈ అవ కాశం కాయిన్స్ గూగుల్ యాప్ ద్వారా మాత్రమే అని తెలుపుతా రు. అనంతరం గ్రూపులో జాయిన్ అ యినా యువకుల నుంచి వారి బ్యాంక్ అకౌంట్,పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని అమౌంట్ పే చేయండి అని సంభాషణ నడు స్తోంది. ఈ అవకాశం మార్నింగ్ 8 30 నుంచి రాత్రి 7:10 దాకా అని, అనంతరం టైం ముగుస్తుందని త్వ రగా త్వరపడండి అని మెసేజ్ చే స్తారు.

ఆకర్షణైనా యువకులు రూ. 5 వేల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయగా వారికి రూ 62 00/- వచ్చినట్టుగా చూపిస్తుంది. అనంతరం రెండోసారి రూ. 25 వేల రూపాయలు డిపాజిట్ చేయవల సిందిగా కోరుతారు. అలా చేస్తే మీ కు 30% రూ.30300వేల రూపా యలు వస్తాయని ఆశ చూపిస్తారు. అనంతరం ఆ అమౌంట్ డిపాజిట్ కావు ఏంటి అని అడిగితే మీరు ఈ సారి రూ.50వేల రూపాయలు డి పాజిట్ చేయాలని అంటారు. అనంతరం మీకు 60% ఆఫర్ మీకు ఉందని ఆశ చూపించి అమౌంట్ కాస్త వేపిచ్చుకుంటా రు.ఎవరికైనా అనుమానం వస్తే ఏంటి అని అడిగి తే నెంబర్ బ్లాక్ చేస్తారు. బాధితు డు వద్ద నుంచి 30, 300 రూపాయ లు తన అకౌంట్ నుంచి కట్ అ య్యాయని సైబర్ క్రైమ్ ద్వారా కేసు నమోదు చేశా మని వారు తెలిపారు.