KCR silver jubilee : ప్రజా దీవెన ఎర్రవల్లి: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యం లో గురు వారం పార్టీ అధినేత కేసీఆర్ ఎర్ర వెల్లి నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కరీంనగర్ , ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకుల సమా వేశం జరిగింది.
ఈ నెల 27 న వరంగల్ లో జర గనున్న బహిరంగ సభ , పార్టీ రజ తోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై సమావేశంలో చర్చించా రు. పలు అంశాలపై బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ రెండు జిల్లాల ము ఖ్య నాయకులకు దిశా నిర్దేశం చే శారు.
ఈ సమావేశంలో పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, జోగి నపల్లి సంతోష్ కుమార్ , మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలా కర్, మాజీ మంత్రి కొప్పుల ఈ శ్వర్ , పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎ ల్ రమణ , ఎమ్మెల్యేలు డా కల్వ కుంట్ల సంజయ్ , పాడి కౌశిక్ రెడ్డి , అనిల్ జాదవ్ , కోవా లక్ష్మి , పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామ కృ ష్ణారావు (కరీం నగర్ ), తోట ఆగ య్య (సిరిసిల్ల ), జోగు రామన్న (ఆదిలాబాద్ ), బాల్క సుమన్ ( మంచిర్యాల ), మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్ , రసమ యి బాల కిషన్ , సుంకే రవి శంకర్ , దాసరి మనోహర్ రెడ్డి , కోరుకంటి చందర్ , పుట్టా మధు , కల్వకుంట్ల విద్యాసాగర రావు , నడిపెల్లి దివా కర్ రావు , దుర్గం చిన్నయ్య , పార్టీ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వం శీధర్ రావు , పార్టీ జిల్లాల నాయ కులు దావా వసంత , చల్మెడ లక్ష్మీ నరసింహారావు , జాన్సన్ నాయక్ , రామకృష్ణారెడ్డి , రమాదేవి , కిరణ్ కొమ్మెర , విలాస్ , శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.