Sri Vedanta Junior College : ప్రజాదీవెన నల్గొండ టౌన్ :రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో గల శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి ప్రభంజనాన్ని సృష్టించారు. ఇంటర్ రెండవ సంవత్సరం ఎంపీసీ లో ఎం. శిరీష 993/1000 జె.అంకిత 991/1000 డి. శ్రీ సిరి 989/1000, ఇంటర్ రెండవ సంవత్సరం బైపిసి లో జి. లక్ష్మీప్రసన్న 986/1000, ఇంటర్ సెకండియర్ ఎంపీసీలు
ఏ. ఉదయ్ 986/1000,
కే.సాయి గణేష్ రెడ్డి 982/1000, పి.నాగ శివ 951/1000, కే. సంపత్ రెడ్డి 949/1000,
ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎం. దివ్యశ్రీ 465/470, మీనాక్షి 457/470,
జీ.విగ్నేష్ 451/470, జి. సంతోష్ రెడ్డి 458/470, లక్ష్మీ ప్రసన్న 451/470,
బైపీసీలో జి. సిరి చందన 429/440,
టి. వైభవి 422/440, ఇలా అనేక మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను, అందుకు సహకరించిన ఆధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ వేదాంత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రఘు, సైదులు, రాంబాబు, విజయ్, అనిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు