Brutal Murder : ప్రజా దీవెన హైదరాబాద్: హైదరా బాద్ లోని హిమాయత్ న గర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుం ది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హి మాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గుర య్యాడని పోలీసులు హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వది లి పరారయ్యారు.
ఉదయం బ్యాంకుకు చేరుకున్న సి బ్బంది లిఫ్ట్ లో మృతదేహం కనిపిం చడంతో భయాందోళనలకు లోన య్యారు. బ్యాంకు సిబ్బంది సమా చారంతో పోలీసులు అక్కడికి చేరు కుని ఆధారాలు సేకరించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసు పత్రికి తరలించారు.
సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘట నా స్థలాన్ని పరిశీలించి పోలీసుల కు పలు సూచనలు చేశారు. మృ తదేహాన్ని పరిశీలించిన పోలీసు లు అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్యకు పాత కక్షలే కారణం కావొచ్చని భావిస్తున్నారు. మృతు డికి సంబంధించిన వివరాలు, హం తకుడి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా రు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.