Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Operation Sindoor Tribute : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, ఆప రేషన్ సిందూర్ కు సెల్యూట్

Operation Sindoor Tribute : ప్రజా దీవెన, కోదాడ: ఆపరే షన్ సిందూర్ పేరుతో భారత్ సై న్యం చేస్తున్న పోరాటం అనన్యాస మా న్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కె ప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పే ర్కొ న్నారు. భారత ప్రభుత్వం,దేశ ప్ర జల లక్ష్య సాధన కోసం త్రివిధ దళాలు పాకి స్తాన్ లో,పాక్ ఆక్ర మిత కాశ్మీర్ లో శత్రుసేనలకు చెం దిన తొమ్మిది స్థా వరాలపై చేసిన దాడులు విజయ వంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు గురువారం మద్యా హ్నం కోదాడలో ఓ ప్రవైట్ కార్యక్ర మంలో పాల్గొన్న ఆయన అనంత రం మీడియాతో మాట్లాడారు. ప్రేరే పిత తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన డైర్య సాహసాలను చూసి దేశం గ ర్విస్తుందని ఆయన కొనియాడారు
భారత వైమానికదళంలో పనిచేసి న అనుభవం తనకుందని, అందు లో యుద్ద విమానాల పైలట్ గా యుద్ద సమయంలో పనిచేసిన అ నుభవాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

ఆ అనుభవంతో చెబుతున్నా పాకి స్థాన్ ప్రేరేపిత ఉగ్గవాదాన్ని అణిచి వేసేందుకు గాను త్రివిధ దళాలు స మర్ధవంతంగా,ఎంతో చాక చక్యం గా శత్రు శిబిరాలపై దాడులు జరిపి పాకిస్థాన్ కు సరైన గుణపాఠం నే ర్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.