Inter Supplementary Examination Results: ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం వి డుదలయ్యాయి. ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ మేరకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 67.4 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కాగా, ఇంటర్ మొద టి, రెండో ఏడాది జనరల్, వృత్తి వి ద్యా కోర్సులకు చెందిన విద్యార్థు లందరి ఫలితాలు విడుదల అ య్యాయి. విద్యార్థులు తమ ఫలి తాలు, మార్కులు https:// tgb ie.cgg.gov.in, http://results. cgg.gov.in ఈ వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. మే 22 తేదీ నుంచి 29 వరకు ఈ పరీక్షలు జరిగిన విష యం తెలిసిందే.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.