Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Transfers of Municipal Commissioners: సమూలంగా మున్సిపల్ కమీషనర్ ల బదిలీలు

Transfers of Municipal Commissioners: ప్రజా దీవెన,హైదరాబాద్‌ : తెలంగా ణ రాష్ట్రంలో 116 మంది మున్సి పల్‌ కమిషనర్ల బదిలీలు సమూలం గా జరిగాయి. పురపాలక శాఖ ఇటీ వల రెవెన్యూ అధికారులు, శాని టరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ఆఫీసర్లుగా పనిచేస్తున్న 37 మందికి గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిష నర్లుగా పదోన్నతి కల్పించిన విష యం తెలిసిందే. వీరికి పోస్టింగ్‌లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యా ప్తంగా సుమారు 116 మంది ము న్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ సోమవారం పురపాలక శాఖ కార్య దర్శి శ్రీదేవి ఉత్తర్వులిచ్చారు.బదిలీ అయిన వారిలో గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 ము న్సిపల్‌ కమిషనర్లు 60 మంది, గ్రేడ్‌- 3 మున్సిపల్‌ కమిషనర్లు 56 మంది ఉన్నారు.