— ఏఐసీసీ సెక్రెటరీ, జి ల్లా ఇంచార్జ్ సంపత్ కుమార్
Localbodyelections: ప్రజాదీవెన, నల్లగొండ: సంస్థాగ తం గా కాంగ్రెస్ పార్టీని మరింత పటి ష్టం చేయాలని ఏఐసీసీ సెక్రెటరీ, జి ల్లా ఇంచార్జ్ సంపత్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమ వారం నల్గొండ లోని మంత్రి కోమటి రెడ్డి క్యాంపు కార్యా లయంలో జరిగి న కార్యకర్తల సమావేశం అనంత రం ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థగత పున ర్నిర్మా ణంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జి ల్లాల సమావేశం ఏర్పా టు చేయడం జరిగిందని తెలిపారు.
సీఎం రే వంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం లో ఎన్నో అభివృద్ధి కార్యక్ర మాలు జరుగుతున్నాయని పేర్కొ న్నారు. గత 10 సంవ త్సరాలుగా బిఆర్ఎస్ కుటుంబ పాలన సాగిం చిందని విమ ర్శిం చారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పె డుతూ సంక్షేమ పథకాలను ముం దుకు తీసుకెళ్తుందని వెల్లడించారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తూ దేశంలోనే ఆగ్రగామిగా నిలు స్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ- ప్రభుత్వం జోడెడ్ల లాగా పనిచేస్తుందని అన్నారు. ఎ న్నో సంక్షేమ పథకాలను అమలు చే స్తూ రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని తెలి పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా కార్యకర్తలు కృషి చేయాల ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అ త్యధిక మెజార్టీతో గెలిపించాలని పి లుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బ లోపేతం చేసినప్పుడే స్థానిక సం స్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నా రు.స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మండల కాంగ్రెస్ పార్టీ కమి టీలను వేయడం జరుగుతుందని స్పష్టం చే శారు. జిల్లా కమిటీలో పనిచేసే వా రికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి ని యోజకవర్గం నుంచి ఇద్దరికీ రాష్ట్ర స్థాయిలో కా ర్పొరేషన్, బోర్డు డైరెక్టర్లుగా సామాజిక సమతుల్యత పాటించి అవ కాశం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకోసం స్థా నిక ఎమ్మెల్యేల ద్వారా ప్రతి పాదనలు తీసుకోవడం జరుగుతుం దని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని సంస్థగతంగా బలో పేతం చేసినప్పుడే ఏ ఎన్నిక లో నై నా విజయం సాధ్యపడుతుoద న్నారు.మీ ఊరిలో మీరే రేవంత్ రె డ్డి అని, మీరే కోమటిరెడ్డి వెంకట రెడ్డి అని పార్టీ శ్రేణులకు సూ చించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పున ర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అ న్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతం గా మరింత బలోపేతం చేయాలని కోరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానా లను కైవసం చేసుకోవాలని, ఆ ది శగా పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలిపారు.పార్టీలో కష్టపడి పని చే సిన కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎ న్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వ డం జరుగుతుందని స్పష్టం చేశారు.త్వరలో జరిగే ఎన్నికలలో అం దరూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని కో రారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కో సం సన్న బియ్యం పంపి ణీ,కొత్త రేష న్ కార్డులతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అ మలవుతున్నాయని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో టిపిసి సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మ ల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి ర మేష్, నల్లగొండ, తిప్పర్తి,కనగల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మ య్య, పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీ నివాస్ గౌడ్, నల్లగొండ మాజీ ఎం పీ పీ మనిమద్ది సుమన్, కనగల్ మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, ఆర్టిఏ డైరెక్టర్ కూసు కుంట్ల రాజిరెడ్డి, నల్గొండ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూల కంటి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నా యకులు అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి శ్రీనివాస్, అరుణాకర్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, దుబ్బ అశోక్ సుందర్, చింత యాదగిరి, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పాదం అనిల్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.