Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vijayawada: కుటుంబo ఆత్మహత్య కలకలం

విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది.

ప్రజా దీవెన, విజయవాడ: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) లోని విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. మృతుల్లో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. విజయవాడ(Vijayawada) గురునానక్‌ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా డాక్టర్‌ తో పాటు మిగతా ఆయన కుటుం బ సభ్యులు.సంఘటనా విషయం తెలిసిన పోలీసులు వెళ్లి పరిశీలిస్తు న్నారు. ఈ ఘటన ఆత్మహత్యా, లేక హత్యా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణ సంఘటనా ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్స్‌ తనిఖీ లు నిర్వహించాయి.

Andhra pradesh Vijayawada