Violence: ఏపీపై కేంద్రా ఎన్నికల సంఘం సీరియస్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం కూడా హింసా త్మక(AP violence)ఘటనలు చోటుచేసుకుంటుం డడంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) సీరి యస్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ సీఎస్, డిజిపిలకు నోటీసులు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం కూడా హింసా త్మక(AP violence)ఘటనలు చోటుచేసుకుంటుం డడంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) సీరి యస్ అయ్యింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ లకు ఎన్నికల కమిషన్ సమ్మన్లు జారీ చేసింది. ఏపీలో కొనసా గుతున్న హింసపై వ్యక్తిగతంగా వివ రణ నోటీసుల్లో పేర్కొంది. ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.
Central Election Commission serious about AP violence