Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mana Badi: మనబడి పిలుస్తుంది కదలిరండి –అమ్మ ఒడి ఆదర్శ పాఠశాల కమి టీ చైర్మన్ ఇందిర

నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ చదువుకున్న పూర్వ విద్యార్థులను మనబడి పిలుస్తోంది, రండి కదలిరండoటూ జిల్లా పరిషత్ హై స్కూల్ నాంపల్లి అమ్మఒడి ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జి. ఇందిర పిలుపునిస్తున్నా రు.

ప్రజా దీవెన, నాంపల్లి: నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్(Zilla Parishad High School)చదువుకున్న పూర్వ విద్యార్థులను మనబడి పిలుస్తోంది, రండి కదలిరండoటూ జిల్లా పరిషత్ హై స్కూల్ నాంపల్లి అమ్మఒడి ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జి. ఇందిర(G.Indira) పిలుపునిస్తున్నా రు. మనబడి 70 వసంతాల పాటు ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దినందున విద్యార్థిని విద్యార్థు లకు మౌలిక వసతులు కల్పించి నప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారన్నారు.

ఈ నేపథ్యంలో పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు(Students) ఎంతోమంది ఉన్నత స్థానాలు అధిరోహించి నేటికీ పాఠశాల కీర్తిని గర్వించే విధంగా అనేక సందర్భాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలలో గుర్తు చేస్తూనే ఉన్నారని అన్నారు. పాఠ శాలను మరింత బలోపేతం చేయ డానికి పూర్వ విద్యార్థులుగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని(To provide assistance)మనస్ఫూర్తిగా మన జిల్లా పరిషత్ హైస్కూల్ కోరు కుంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి పూర్వ విద్యార్థి మంచి మన స్సుతో పాఠశాల పట్ల అభిమా నంతో తమ వంతు ఆర్థిక సహాయా న్ని అందించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని కోరు చున్నామని కోరారు.

Schools reopen in Telangana