ప్రజా దీవెన, కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ (Bansb uada) మండలం తిర్మలాపూర్ లో అతి కిరాతకమైన ఘోర సంఘ టన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో ( un cle ) కలిసి భార్య (wife) మంజుల హత్య చేసింది. గొడ్డలితో దా రుణంగా నరి కి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు. అనం తరం భర్త కనిపిం చడం లేదని మంజుల పోలీసులకు ఫిర్యాదు (police compla nint)చేయడం గమనార్హం.
ఇంటి వెనక గోతిని చూసిన స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గోతిని తవ్వి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం నిందితు లు మామ నారాయణ, భార్య మం జులను అదుపులోకి తీసుకున్నారు. రాము లు జులాయిగా తిరు గుతూ రోజూ వేధించడం (Haras sment) వల్లే హత్యకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు.