Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Auction of lands: సీతారామచంద్ర స్వామి దేవాలయం భూములు వేలం పాట(కౌలు )

Auction of lands: ప్రజా దీవెన, ఘతమ్మర బండ పాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి (Sitaramachandra Swamy)వారి దేవా నీవులయం భూముల( కౌలు ) వేలం (Auction of lands) పాటలు సోమవారం పరిశీలకులు దేవాదాయ శాఖ మిర్యాలగూడ డివిజన్ ఇ రమేష్ దేవాదాయ ఎగ్జిక్యూటివ్ అధికారి తుమ్మల వెంకటచలపతి, సమక్షంలో శ్రీ సీతారామచంద్ర స్వామి (Sitaramachandra Swamy) దేవాలయ పరిధిలో భూములను బహిరంగ వేలంపాటలు (Public auctions )( కౌలు ) నిర్వహించారు.

సర్వేనెంబర్ 147 (మూడు ఎకరంలు (తరి) సామినేని వెంకటేశ్వర్లు 1,32000/- రూపాయలు సర్వేనెంబర్ 148 (తరి/ మెట్ట ) ఆరు ఎకరములు మందరపు రమేష్ రెండు లక్షల 61 రూపాయలు.సర్వేనెంబర్ 147 ( రెండు ఎకరంలు మెట్ట) తుమాటి రామయ్య 1,1,000,00(ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు)
సర్వే నెంబర్ 276 ( ఒక్క ఎకరం, ఒక్క కుంటా తరి) షేక్ నాగుల్ మీరా 32 వేల రూపాయలు
సర్వేనెంబర్ 431 433 రెండు ఎకరముల 39 కుంటలు తరి) సూరంపల్లి వీరభద్రం ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయలు. చొప్పున చొప్పున రైతులు రైతులు ఏలంపాటలో పాల్గొనగా దేవాలయ భూములపై మొత్తం ఆరు లక్షల 48 వేల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమము లో దేవాలయ కమిటీ చైర్మన్ బత్తినేని వేణు ,మాజీ చైర్మన్ కనగల శ్రీధర్,,బొల్లు ప్రసాద్,, కనగాల రవి,, కేఎల్ఎన్ ప్రసాదు, సబ్జా వెంకటేశ్వరరావు, మందరపు బిక్షమయ్య,కోదాటి లక్ష్మీ నారాయణ, సామినేని నరసింహారావు, కోమరగిరి రంగారావు కనగాల జనార్ధన్ ,బ బండారి వెంకటేశ్వర్లు ,ఏలూరు నాగయ్య మందరపు శ్రీను, మందరపు రామయ్య ఎస్కే ఖాజ రైతులు (farmers) పాల్గొన్నారు