Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Terrorist Encounter: భద్రతా దళాల కాల్పుల్లో టెర్రరిస్ట్ హతం

Terrorist Encounter: ప్రజా దీవెన, జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో (Terrorist operation) భాగంగా దోడా జిల్లా బజాద్ గ్రామంలోని గండోహ్ (Gandoh) ప్రాంతంలో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగిoది. భద్రతా బల గాలకు, టెర్రరిస్టులకు మధ్య జరి గిన కాల్పుల్లో ఒక టెర్రరిస్టు (Terrorist) హత మయ్యాడు. కాల్పులు ఇంకా కొన సాగుతున్నట్టు అధికారులు తెలి పారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా కోసం ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దింపారు.ఈనెల 11, 12 తేదీల్లో ఇక్కడి కొండ ప్రాం తంలో జంట ఉగ్రదాడులు చోటుచే సుకోవడంతో ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో జల్లెడప డుతున్నాయి. చాత్తర్‌గల్లాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై (At the Joint Checkpost in Chattargalla) జూన్ 11న ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరు గురు భద్రతా సిబ్బంది గాయపడ గా, ఆ మరుసటి రోజు కోటా టాప్‌ లోని గందోహ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఒక పోలీసు గాయప డ్డారు.

నలుగురు పాకిస్తాన్ టెర్రరిస్టు లు ఈ ఉగ్ర ఆపరేషన్ జరిపినట్టు పోలీసులు (POLICE)అనుమానిస్తున్నారు. ఒక్కొక్కరి ఆచూకీ చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును కూడా ప్రకటించారు. సినో పంచా యత్‌లో భద్రతా బలగాల సహకా రంతో పోలీసులు గాలింపు చర్యలు జరుపుతుండగా, అక్కడ తలదా చుకున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. చైనా గ్రనేడ్ (China Grenade)స్వాదీనం రాజౌరి జిల్లా పిండ్ గ్రామంలోని చింగుస్ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు ఒక చైనా హ్యాండ్ గ్రనేడ్‌ను స్వా ధీనం చేసుకున్నారు. భద్రతా బల గాల గస్తీ బృందానికి మంగళవారం సాయంత్రం ఈ గ్రనేడ్ కనిపించినట్టు అధికారులు తెలిపారు.