Woman harrasment : ప్రజా దీవెన విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో దారుణ దాస్తీక సంఘ టన వెలుగు చూసింది. మా తెలు గు తల్లికి మల్లెపూదండ, భారత మాతకు జేజేలు అంటూ పుస్తకా లలో ఉన్నాయి అందరం విద్య నేర్చుకున్నపుడే గాని మహిళలను దారుణంగా హింసించిన రాజకీయ నాయకులు చెప్పినట్టే ఫాలో అవుతామనేది నానుడి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని మధురవాడ పీఎంపాలెంలో దారుణ దాష్టిక సంఘటన జరిగింది. నడ్డి రోడ్డులో మహిళపై కొందరు దుర్మార్గానికి పాల్పడ్డారు. మిధులపురి వుడా కాలనీలో టిఫెన్ బండి నిర్వహిస్తు న్న మహిళలపై ముగ్గురు వ్యక్తులు కిరాతకంగా దాడి చేసి తీవ్రంగా అవమానపరిచారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముగ్గురు వ్యక్తలు కిలో మీటర్ పొడవునా ఈడ్చుకెళ్లి కర్కషత్వం ప్రదర్శించారు.
ఆ తర్వాత సదరు మహిళ పీఎంపాలెం పిఎస్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కారణమేదైనపట్టికీ పీఎం పాలెం బడా అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పైగా ఎటువంటి విచారణ చేయ్యకపోగా సదరు మహిళలనే పీఎంపాలెం పోలీ సులు బెదిరిస్తున్న వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎటువంటి విచారణ చేయకుండా రెండు పార్టీ లపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకు న్నారు. హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు చేస్తామని బెదిరింపులు కూడా చేసి నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.
అదే క్రమంలో కేసు రాజీ కుదుర్చు కోవాలని చేసుకోవాలని సదరు అ ధికారులు ఒత్తిడి కూడా తీసు కొ చ్చినట్లు చెబుతున్నారు. పీఎం పా లెం పోలీసులుపై సిపికి పిర్యాదు చే సేందుకు సదరు మహిళ సిద్ధమై న ట్టు సమాచారం. ఈ దురదృష్టకర దాస్టీక సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపిన ఘట నగా తెగ వైరలవుతోoది.
A miraculous event at Vizag madhurawada pic.twitter.com/ZsQdLUy07y
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 27, 2025