KCR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును (kcr) తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ (Koneti Narasimha) మర్యాదపూర్వ కంగా కలిశారు. ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో ఆయన మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు కలువగా ఈ సందర్భంగా కోనేటి నరసింహని ఘనంగా సన్మానించారు.